ETV Bharat / city

CM DELHI TOUR: దిల్లీ చేరుకున్న సీఎం జగన్.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ

CM DELHI TOUR: ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ చేరుకున్నారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన జగన్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు.

author img

By

Published : Jan 3, 2022, 1:01 PM IST

Updated : Jan 3, 2022, 3:23 PM IST

దిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్‌
దిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్‌

CM DELHI TOUR: ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో పాటు ఇతర మంత్రులతో సమావేశం కానున్నారు.

సీఎం జగన్​తోపాటు పలువురు ఎంపీలు, మంత్రులు దిల్లీ చేరుకున్నారు. మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది.

CM DELHI TOUR: ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో పాటు ఇతర మంత్రులతో సమావేశం కానున్నారు.

సీఎం జగన్​తోపాటు పలువురు ఎంపీలు, మంత్రులు దిల్లీ చేరుకున్నారు. మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

TDP PROTEST: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆందోళనలకు తెదేపా పిలుపు.. నేతల గృహ నిర్బంధం

Last Updated : Jan 3, 2022, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.