ETV Bharat / city

గవర్నర్ బిశ్వభూషణ్​తో సీఎం జగన్ భేటీ రేపు

author img

By

Published : Nov 12, 2020, 8:32 PM IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం భేటీ కానున్నారు. గవర్నర్​కు వ్యక్తిగతంగా దీపావళి శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఆయన రాజ్​​భవన్​కు వెళ్లనున్నట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

cm jagan
cm jagan

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం భేటీ కానున్నారు. గవర్నర్​కు వ్యక్తిగతంగా దీపావళి శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఆయన రాజ్​భవన్​కు వెళ్లనున్నట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ గవర్నర్​తో భేటీ కానున్నారు.

దాదాపు 30 నిముషాల సేపు ముఖ్యమంత్రి జగన్ రాజ్​భవన్​లో గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించుకోనున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం భేటీ కానున్నారు. గవర్నర్​కు వ్యక్తిగతంగా దీపావళి శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఆయన రాజ్​భవన్​కు వెళ్లనున్నట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ గవర్నర్​తో భేటీ కానున్నారు.

దాదాపు 30 నిముషాల సేపు ముఖ్యమంత్రి జగన్ రాజ్​భవన్​లో గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి

సీపీఎస్, కాంట్రాక్ట్ సిబ్బందిపై.. ముఖ్యమంత్రి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.