ETV Bharat / city

'పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి'

author img

By

Published : Mar 11, 2021, 10:44 AM IST

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్.. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.

cm jagan sivarathri wishes
cm jagan sivarathri wishes
  • విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. #MahaShivaratri

    — YS Jagan Mohan Reddy (@ysjagan) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్​ శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విశేష పూజలు, జాగరణతో శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు ఇదని జగన్ ట్వీట్ చేశారు.

  • విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. #MahaShivaratri

    — YS Jagan Mohan Reddy (@ysjagan) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్​ శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విశేష పూజలు, జాగరణతో శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు ఇదని జగన్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

మనతోనే మహేశ్వరుడు.. విశ్వమంతా విశ్వేశ్వరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.