ETV Bharat / city

'ఇంటికే పరిమితం అవ్వండి.. దీక్షా మాసాన్ని క్షేమంగా గడపండి'

author img

By

Published : Apr 23, 2020, 12:44 PM IST

సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.

chandrababu
chandrababu
chandrababu
చంద్రబాబు ట్వీట్

రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ముస్లింలకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలను ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపాలని కోరారు. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడేలా ప్రార్థించండి అంటూ ట్వీట్ చేశారు.

chandrababu
చంద్రబాబు ట్వీట్

రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ముస్లింలకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలను ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపాలని కోరారు. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడేలా ప్రార్థించండి అంటూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

ఆ 2 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి... రాష్ట్రంలో 60 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.