అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టాల నెపంతో ఈ విధమైన దౌర్జన్యాలు అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలకు వైకాపా ప్రభుత్వం స్వస్తి చెప్పాలని సూచించారు.
ఇదీ చదవండి: