ETV Bharat / city

నూతన పారిశ్రామిక విధానం.. ఉపాధి కల్పనే లక్ష్యం: రోజా

author img

By

Published : Aug 10, 2020, 4:34 PM IST

ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఆధారంగా విద్యుత్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కల్పించే విధంగా నూతన పారిశ్రామిక విధానం రూపొందించామని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా తెలిపారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్త జగన్‌ ముఖ్యమంత్రిగా, గౌతమ్‌ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నందునే పరిశ్రమలకనుగుణంగా ఉండే కొత్త విధానం తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఈ తరహా వాస్తవిక విధానం లేదన్నారు. గత ప్రభుత్వం కాఫీషాపు​లో వ్యక్తికి సూటు వేసి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. నూతన పారిశ్రామిక విధానంలో ఎవరికీ ఆయాచిత లబ్ది కలగదని.. పునాది వేయని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వమని స్పష్టం చేశారు. నూతన పారిశ్రామిక విధానంపై ఏపీఐఐసీ ఛైర్​పర్సన్​ రోజాతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

నూతన పారిశ్రామిక విధానం.. ఉపాధి కల్పనే లక్ష్యం: రోజా
నూతన పారిశ్రామిక విధానం.. ఉపాధి కల్పనే లక్ష్యం: రోజా
ఉపాధి కల్పనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం ఉంటుందన్న ఏపీఐఐసీ ఛైర్​ పర్సన్​ రోజా

ఉపాధి కల్పనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం ఉంటుందన్న ఏపీఐఐసీ ఛైర్​ పర్సన్​ రోజా

ఇదీ చూడండి..

పీఎంయూ కాల్​ సెంటర్​ ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.