కొవిడ్ కారణంగా న్యాయవాదులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. న్యాయవాదుల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... మిగతా నిధుల విడుదలకు ప్రభుత్వం సంప్రదింపులు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్ను డిస్పోజ్ చేసింది.
ఇదీ చదవండి: