ETV Bharat / city

మిగతా నిధుల విడుదలకు సంప్రదింపులు చేయండి: హైకోర్టు

కొవిడ్ కారణంగా న్యాయవాదులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేసింది. ఇరువైపు వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.... కేసును డిస్పోజ్ చేసింది.

author img

By

Published : Aug 20, 2020, 7:40 AM IST

ap high court
ap high court

కొవిడ్ కారణంగా న్యాయవాదులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. న్యాయవాదుల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... మిగతా నిధుల విడుదలకు ప్రభుత్వం సంప్రదింపులు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్​ను డిస్పోజ్ చేసింది.

కొవిడ్ కారణంగా న్యాయవాదులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. న్యాయవాదుల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... మిగతా నిధుల విడుదలకు ప్రభుత్వం సంప్రదింపులు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్​ను డిస్పోజ్ చేసింది.

ఇదీ చదవండి:

శ్రీశైలం గేట్లు ఎత్తివేత..పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.