ETV Bharat / city

రాష్ట్ర వేడుకగా అంబేడ్కర్ జయంతి.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Apr 9, 2021, 8:16 PM IST

రాష్ట్ర వేడుకగా అంబేడ్కర్ జయంతి జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ఆంక్షలను పాటించాలని స్పష్టం చేసింది.

ambedkar birth anniversary
అంబేడ్కర్ జయంతి

ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ ఆంక్షలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి

ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ ఆంక్షలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి

హోదాపై తిరుపతి సభలో మోదీ ఇచ్చిన హామీ ఏమైంది: అంబటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.