ETV Bharat / city

ఈరోజు ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

author img

By

Published : Oct 10, 2020, 8:22 AM IST

Updated : Oct 10, 2020, 8:29 AM IST

ఏపీ ఎంసెట్‌ ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు.

ap emcet result 2020
ap emcet result 2020

ఏపీ ఎంసెట్‌ ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,56,899 మంది హాజరు కాగా.. వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలను 75,834మంది రాశారు. కరోనా పాజిటివ్‌ కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయిన 97మందికి బుధవారం పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ మార్చి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఫలితాలు ‌www.eenadu.net, www.eenadupratibha.net వెబ్‌సైట్‌ల్లో అందుబాటులో ఉంటాయి.

ఏపీ ఎంసెట్‌ ఫలితాలను విజయవాడలో శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,56,899 మంది హాజరు కాగా.. వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలను 75,834మంది రాశారు. కరోనా పాజిటివ్‌ కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయిన 97మందికి బుధవారం పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్‌ మార్చి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఫలితాలు ‌www.eenadu.net, www.eenadupratibha.net వెబ్‌సైట్‌ల్లో అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: కోవాగ్జిన్‌ తుది దశ పరీక్షలకు డీసీజీఐ అనుమతి

Last Updated : Oct 10, 2020, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.