ETV Bharat / city

ఈనెల 22న రాష్ట్ర మంత్రిమండలి భేటీ

author img

By

Published : Apr 3, 2021, 7:09 AM IST

సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఈ నెల 22న వెలగపూడిలోని సచివాలయంలో భేటీ కానుంది.

ap cabinet meeting on 22nd april
ఏపీ సీఎం జగన్

రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 22న వెలగపూడిలోని సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించి అనుమతించేందుకు వీలుగా శాఖలవారీగా ప్రాధాన్యత గల అంశాలను ఈ నెల 19లోగా పంపాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఆయా శాఖల కార్యదర్శులను కోరారు.

రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 22న వెలగపూడిలోని సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించి అనుమతించేందుకు వీలుగా శాఖలవారీగా ప్రాధాన్యత గల అంశాలను ఈ నెల 19లోగా పంపాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఆయా శాఖల కార్యదర్శులను కోరారు.

ఇదీ చదవండి:

పరిషత్ ఎన్నికలు: ఏకగ్రీవాలు మినహా.. ఎన్ని స్థానాల్లో ఎన్నికలంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.