ETV Bharat / city

తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ విరాళం రూ.1.25 కోట్లు

author img

By

Published : Apr 3, 2020, 12:35 PM IST

Updated : Apr 3, 2020, 3:40 PM IST

కరోనా నివారణ చర్యల నిమిత్తం.. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. మొత్తం తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించిన బాలకృష్ణ
తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించిన బాలకృష్ణ
కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్న బాలకృష్ణ

కరోనా నివారణ చర్యల కోసం నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వంతు సహాయం అందించారు. తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్లు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. సినీ కార్మికుల సంక్షేమానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్న బాలకృష్ణ

కరోనా నివారణ చర్యల కోసం నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వంతు సహాయం అందించారు. తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్లు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. సినీ కార్మికుల సంక్షేమానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

బియ్యం కార్డులకే ఆర్థిక సాయం

Last Updated : Apr 3, 2020, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.