ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2157కు చేరింది. ఇవాళ 60 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

author img

By

Published : May 15, 2020, 12:40 PM IST

57 new more corona possitive cases conformed in ap
57 new more corona possitive cases conformed in ap

రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2157కు చేరింది.

చిత్తూరు జిల్లాలో 14, నెల్లూరు 14, కృష్ణా 9, కర్నూలు 8, కడప 2, అనంతపురంలో 4 కేసులు నిర్ధరణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఎటువంటి మరణాలు లేవని...60 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 857 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2157కు చేరింది.

చిత్తూరు జిల్లాలో 14, నెల్లూరు 14, కృష్ణా 9, కర్నూలు 8, కడప 2, అనంతపురంలో 4 కేసులు నిర్ధరణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఎటువంటి మరణాలు లేవని...60 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 857 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

57 new more corona possitive cases conformed in ap
హెల్త్ బులెటిన్

ఇదీ చదవండి:

లాక్‌డౌన్‌లో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.