ETV Bharat / city

కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Apr 22, 2020, 11:24 AM IST

Updated : Apr 22, 2020, 11:45 AM IST

56-new-more-corona-possitive-cases-in-ap
56-new-more-corona-possitive-cases-in-ap

11:20 April 22

56-new-more-corona-possitive-cases-in-ap
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా  56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 813కు చేరింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 19 చొప్పున కొత్త కేసులు నిర్థరణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 24కు చేరినట్లు వెల్లడించింది. కొత్తగా 24 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.

11:20 April 22

56-new-more-corona-possitive-cases-in-ap
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా  56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 813కు చేరింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 19 చొప్పున కొత్త కేసులు నిర్థరణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 24కు చేరినట్లు వెల్లడించింది. కొత్తగా 24 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

హైకోర్టు ఆదేశాలు మరిచారు.. 'పంచాయతీ'కి పార్టీ రంగులేశారు!

Last Updated : Apr 22, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.