రాష్ట్రానికి మరో 50 వేల కొవాగ్జిన్ టీకా డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఈ వ్యాక్సిన్లను తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు.. ఆ టీకాలను జిల్లాలకు చేర్చనున్నారు. ఇవాళే.. మరికొన్ని డోసులు రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి రాష్ట్రానికి 76 వేల కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి.
ఇదీ చదవండి: