ETV Bharat / city

రాష్ట్రానికి చేరుకున్న మరో 50 వేల కొవాగ్జిన్‌ టీకా డోసులు

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ... మరిన్ని వ్యాక్సిన్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో.. 50 వేల కొవాగ్జిన్ టీకాలు.. ఏపీకి వచ్చాయి.

author img

By

Published : May 19, 2021, 10:53 AM IST

50 thousand covaxin vaccines reached andhrapradesh
ఏపీకి చేరుకున్న కొవిడ్ టీకాలు

రాష్ట్రానికి మరో 50 వేల కొవాగ్జిన్‌ టీకా డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఈ వ్యాక్సిన్లను తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు.. ఆ టీకాలను జిల్లాలకు చేర్చనున్నారు. ఇవాళే.. మరికొన్ని డోసులు రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి రాష్ట్రానికి 76 వేల కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి మరో 50 వేల కొవాగ్జిన్‌ టీకా డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఈ వ్యాక్సిన్లను తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు.. ఆ టీకాలను జిల్లాలకు చేర్చనున్నారు. ఇవాళే.. మరికొన్ని డోసులు రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి రాష్ట్రానికి 76 వేల కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి.

ఇదీ చదవండి:

కరోనా సోకిందా?.. కిడ్నీలూ జాగ్రత్త..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.