ETV Bharat / city

257వ రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

author img

By

Published : Aug 30, 2020, 4:23 PM IST

రాజధాని గ్రామాల్లో 257వ రోజూ రైతులు, మహిళల పోరాట దీక్షలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు-ఒకే రాజధాని ముద్దంటూ నినాదాలు చేశారు.

Amaravati protest
Amaravati protest

రాజధాని గ్రామాల్లో 257వ రోజూ రైతులు, మహిళల పోరాట దీక్షలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. అమరావతిని పరిరక్షించాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు సర్వమత ప్రార్థనలు చేశారు.

Amaravati protests continue against 3 capitals complete 256 days
పోలేరమ్మకు పొంగళ్లు సమర్పిస్తున్న మహిళలు
Amaravati protests continue against 3 capitals complete 256 days
ఎండలో పడుకొని రైతులు నిరసన

అబ్బరాజుపాలెంలో పోలేరమ్మకు మహిళలు పొంగళ్లు సమర్పించారు. ఉద్దండరాయునిపాలెంలో ఎండలో పడుకొని రైతులు నిరసన చేపట్టారు. టెంట్ వేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ రైతులు నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి

కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు: ఎమ్మెల్యే భూమన

రాజధాని గ్రామాల్లో 257వ రోజూ రైతులు, మహిళల పోరాట దీక్షలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. అమరావతిని పరిరక్షించాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు సర్వమత ప్రార్థనలు చేశారు.

Amaravati protests continue against 3 capitals complete 256 days
పోలేరమ్మకు పొంగళ్లు సమర్పిస్తున్న మహిళలు
Amaravati protests continue against 3 capitals complete 256 days
ఎండలో పడుకొని రైతులు నిరసన

అబ్బరాజుపాలెంలో పోలేరమ్మకు మహిళలు పొంగళ్లు సమర్పించారు. ఉద్దండరాయునిపాలెంలో ఎండలో పడుకొని రైతులు నిరసన చేపట్టారు. టెంట్ వేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ రైతులు నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి

కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు: ఎమ్మెల్యే భూమన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.