ETV Bharat / briefs

వైభవంగా ఎర్రదొడ్డి గంగమ్మ జాతర.. పోటెత్తిన భక్తులు

ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. అనంతపురంతో పాటు  కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుని... మొక్కులు చెల్లించుకున్నారు.

author img

By

Published : Apr 16, 2019, 7:31 PM IST

ఎర్రదొడ్డి గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్త జనసంద్రం
ఎర్రదొడ్డి గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్త జనసంద్రం

అనంతపురం జిల్లా కదిరి మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి తరువాత వచ్చే తొలి మంగళ, ఆదివారాల్లో గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఎర్రదొడ్డి గంగమ్మ తల్లిని అనంతపురంతో పాటు కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోరిన కోర్కెలను తీర్చే దైవంగా పేరున్న గంగమ్మను... భక్తులు అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారికి బోనాలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వలన గంగమ్మ గుడి పరిసరాలు సందడిగా మారాయి.

ఇవీ చూడండి : సలోని... డాడీ హోమ్​ టు అమెరికా!

ఎర్రదొడ్డి గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్త జనసంద్రం

అనంతపురం జిల్లా కదిరి మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి తరువాత వచ్చే తొలి మంగళ, ఆదివారాల్లో గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఎర్రదొడ్డి గంగమ్మ తల్లిని అనంతపురంతో పాటు కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోరిన కోర్కెలను తీర్చే దైవంగా పేరున్న గంగమ్మను... భక్తులు అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారికి బోనాలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వలన గంగమ్మ గుడి పరిసరాలు సందడిగా మారాయి.

ఇవీ చూడండి : సలోని... డాడీ హోమ్​ టు అమెరికా!

Intro:ap_cdp_17_16_agricultur_sectreary_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
అన్నం పెట్టే అన్నదాత కు ఏడాదిపాటు ఆదాయం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులు లాభాలు గడించవచ్చని చెప్పారు. కడప కలెక్టరేట్లోని భవనంలో రెండో రోజు జిల్లాస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని ని వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ హాజరయ్యారు. వ్యవసాయ శాఖ విద్యార్థులు కూడా హాజరయ్యారు. రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను అందజేశారు. రైతులు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం గడించవచ్చని చెప్పారు. ప్రస్తుత కాలంలో ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటున్నాయని వాటి నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయం ఎంతో ముఖ్యమని చెప్పారు.


Body:ప్రకృతి వ్యవసాయం సమావేశం


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.