ETV Bharat / bharat

Covid 19 India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : Jul 27, 2021, 9:47 AM IST

Updated : Jul 27, 2021, 11:20 AM IST

దేశంలో కరోనా కేసులు(Covid 19 India) భారీగా తగ్గాయి. కొత్తగా 29,689 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్​ కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4లక్షల 21 వేలు దాటింది.

Covid 19 India
కరోనా

దేశంలో కరోనా కేసులు(Covid 19 India) సోమవారంతో పోలిస్తే భారీగా తగ్గాయి. కొత్తగా 29,689 ‬మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: ‬3,14,40,951
  • మొత్తం మరణాలు: 4,21,382
  • కోలుకున్నవారు: 3,06,21,469
  • యాక్టివ్​ కేసులు: 3,98,100

వ్యాక్సినేషన్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,19,12,395కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది.

ఇవీ చదవండి:

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!

'పుట్టుకొస్తున్న వేరియంట్లు.. బూస్టర్​ డోసు పడాల్సిందే'

మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న పిల్లల టీకా!

దేశంలో కరోనా కేసులు(Covid 19 India) సోమవారంతో పోలిస్తే భారీగా తగ్గాయి. కొత్తగా 29,689 ‬మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: ‬3,14,40,951
  • మొత్తం మరణాలు: 4,21,382
  • కోలుకున్నవారు: 3,06,21,469
  • యాక్టివ్​ కేసులు: 3,98,100

వ్యాక్సినేషన్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,19,12,395కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది.

ఇవీ చదవండి:

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!

'పుట్టుకొస్తున్న వేరియంట్లు.. బూస్టర్​ డోసు పడాల్సిందే'

మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న పిల్లల టీకా!

Last Updated : Jul 27, 2021, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.