ETV Bharat / bharat

సోమవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు: ఐఎండీ

author img

By

Published : Aug 31, 2020, 4:42 PM IST

సోమవారం నుంచి దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు వాయవ్య భారతదేశం, పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

Rainfall intensity over peninsular India is very likely to increase from 1st September.
సోమవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు: ఐఎండీ

సెప్టెంబర్ 1(సోమవారం) నుంచి భారత ద్వీపకల్పంలో వర్షపాతం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సెప్టెంబర్ 1న పశ్చిమ రాజస్థాన్​లో విస్తృతంగా వర్షాలు పడతాయని పేర్కొంది ఐఎండీ. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వాయవ్య భారతదేశంతో పాటు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సెప్టెంబర్ 1(సోమవారం) నుంచి భారత ద్వీపకల్పంలో వర్షపాతం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సెప్టెంబర్ 1న పశ్చిమ రాజస్థాన్​లో విస్తృతంగా వర్షాలు పడతాయని పేర్కొంది ఐఎండీ. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వాయవ్య భారతదేశంతో పాటు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి- 'అమర వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.