ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం

author img

By

Published : May 6, 2020, 7:50 AM IST

జమ్ముకశ్మీర్​ అవంతిపొరాలోని షార్షాలీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడిని హతమార్చింది సైన్యం.

Pak army resorts to shelling in twin sectors of Rajouri, Poonch in JK
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. అవంతిపొరాలోని షార్షాలిలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముందే పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులు జరిగారు. ఇది ఎన్​కౌంటర్​కు దారితీసింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది భారత సైన్యం. ముష్కరుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. అవంతిపొరాలోని షార్షాలిలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముందే పసిగట్టిన ముష్కరులు వారిపై కాల్పులు జరిగారు. ఇది ఎన్​కౌంటర్​కు దారితీసింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది భారత సైన్యం. ముష్కరుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.