ETV Bharat / bharat

Earthquake News: మయన్మార్​లో భూకంపం- లద్దాఖ్​లో కంపించిన భూమి

author img

By

Published : Oct 8, 2021, 2:48 AM IST

మయన్మార్​లో భూకంపం(Myanmar Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైంది.

Earthquake News
భూకంపం

మయన్మార్​లో భారీ భూకంపం(Myanmar Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైంది. భూకంపం(Myanmar Earthquake News) బర్మాకు 144 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

లద్దాఖ్​లో కంపించిన భూమి..

లద్దాఖ్​లో భూకంపం (Earthquake News) సంభవించింది. దీని తీవ్రత 3.8 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కూలిన మూడంతస్తుల భవనం- లక్కీగా కొద్ది గంటల ముందే...

మయన్మార్​లో భారీ భూకంపం(Myanmar Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైంది. భూకంపం(Myanmar Earthquake News) బర్మాకు 144 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

లద్దాఖ్​లో కంపించిన భూమి..

లద్దాఖ్​లో భూకంపం (Earthquake News) సంభవించింది. దీని తీవ్రత 3.8 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కూలిన మూడంతస్తుల భవనం- లక్కీగా కొద్ది గంటల ముందే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.