ETV Bharat / snippets

పెళ్లి పత్రికలు పంచి వస్తుండగా ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు - ఇద్దరు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 7:42 AM IST

Two People Died in Road Accident
Two People Died in Road Accident (ETV Bharat)

Two People Died in Road Accident : పెళ్లి పత్రికలు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వరంగల్​ జిల్లా గీనుకొండ కొనాయమాకుల వద్ద జరిగింది. వెంటనే స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఐనవోలు మండలానికి చెందిన రంజిత్, వెంకటనారాయణగా గుర్తించారు.

Two People Died in Road Accident : పెళ్లి పత్రికలు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వరంగల్​ జిల్లా గీనుకొండ కొనాయమాకుల వద్ద జరిగింది. వెంటనే స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఐనవోలు మండలానికి చెందిన రంజిత్, వెంకటనారాయణగా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.