Road Accident In jangaon : జనగామ జిల్లా యశ్వంతపూర్, నిడిగొండ మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 23 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి వరంగల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో సుమారు కిలోమీటర్ పొడవున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జనగామలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా - 25 మందికి గాయాలు
Published : 4 hours ago
Road Accident In jangaon : జనగామ జిల్లా యశ్వంతపూర్, నిడిగొండ మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 23 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి వరంగల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో సుమారు కిలోమీటర్ పొడవున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.