DRI SEIZE GOLD IN HYDERABAD : హైదరాబాద్లో డీఆర్ఐ అధికారులు భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు. సుమారు రూ.2 కోట్లు విలువ చేసే దాదాపు నాలుగు కిలోల(DRI SEIZES 3982 GMS GOLD) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కోల్కత్తా నుంచి హైదరాబాద్ నగరానికి బస్సులో బంగారాన్ని తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ బంగారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 5:17 PM IST
DRI SEIZE GOLD IN HYDERABAD : హైదరాబాద్లో డీఆర్ఐ అధికారులు భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు. సుమారు రూ.2 కోట్లు విలువ చేసే దాదాపు నాలుగు కిలోల(DRI SEIZES 3982 GMS GOLD) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కోల్కత్తా నుంచి హైదరాబాద్ నగరానికి బస్సులో బంగారాన్ని తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.