ETV Bharat / snippets

నేడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి - నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 1:17 PM IST

CM Paid Tribute To Former Union Minister Jaipal Reddy
CM Revanth Paid Tribute To Jaipal Reddy (ETV Bharat)

CM Revanth Paid Tribute To Former Union Minister Jaipal Reddy : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు. అనంతరం నగరంలోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అక్కడ మొక్క నాటి హరిత స్ఫూర్తిని చాటారు. ఆ తర్వాత కుతుబ్​షాహీ టూంబ్స్​ను సందర్శించారు.

CM Revanth Paid Tribute To Former Union Minister Jaipal Reddy : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు. అనంతరం నగరంలోని కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌లో అగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అక్కడ మొక్క నాటి హరిత స్ఫూర్తిని చాటారు. ఆ తర్వాత కుతుబ్​షాహీ టూంబ్స్​ను సందర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.