ETV Bharat / snippets

ఛాంపియన్స్​ ట్రోఫీలో భారత్ శుభారంభం- చైనాపై 3-0తో గ్రాండ్ విక్టరీ

author img

By ETV Bharat Sports Team

Published : Sep 8, 2024, 7:12 PM IST

2024 Champions Trophy India
2024 Champions Trophy India (Source: Associated Press)

2024 Champions Trophy India : 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం చైనాతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్​లోనే భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. సుఖ్‌జిత్ సింగ్ (14వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (27వ నిమిషం), అభిషేక్ (32వ నిమిషం) ఫీల్డ్ గోల్స్‌ చేసి సత్తాచాటారు. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై భారత్​ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇక జోష్​తో సోమవారం జపాన్​తో పోరుకు సిద్ధమవుతోంది.

కాగా, ఈ టోర్నీలో భారత్‌ ఐదుసార్లు ఫైనల్‌కు చేరి నాలుగుసార్లు ఛాంపియన్​గా నిలిచింది. గతేడాది స్వదేశంలో జరిగిన టోర్నమెంట్‌ ఫైనల్‌లో భారత్ 4- 3 తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ఇక అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న భారత్ ఈసారి కూడా టైటిల్​పై కన్నేసింది.

2024 Champions Trophy India : 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం చైనాతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్​లోనే భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. సుఖ్‌జిత్ సింగ్ (14వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (27వ నిమిషం), అభిషేక్ (32వ నిమిషం) ఫీల్డ్ గోల్స్‌ చేసి సత్తాచాటారు. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై భారత్​ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇక జోష్​తో సోమవారం జపాన్​తో పోరుకు సిద్ధమవుతోంది.

కాగా, ఈ టోర్నీలో భారత్‌ ఐదుసార్లు ఫైనల్‌కు చేరి నాలుగుసార్లు ఛాంపియన్​గా నిలిచింది. గతేడాది స్వదేశంలో జరిగిన టోర్నమెంట్‌ ఫైనల్‌లో భారత్ 4- 3 తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ఇక అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న భారత్ ఈసారి కూడా టైటిల్​పై కన్నేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.