కూటమికి అధికారాన్ని పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దం- వంగలపూడి అనిత - Vangalapudi Anita Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 9:00 PM IST

thumbnail

TDP MLA Candidate Vangalapudi Anita Interview: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. జగన్‌ పాలనలో మహిళలు అనేక విధాలుగా విసిగిపోయారని విమర్శించారు. డబ్బులిస్తే చాలు అదే సంక్షేమంటున్న వైఎస్సార్సీపీ నాయకులందరికీ రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో తనకు ఎంతో మంచి ప్రజాధరణ లభిస్తోందని అంటున్న వంగలపూడి అనితతో ఈటీవీ ముఖాముఖి.

"వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. దోచుకోవటం తప్పా అభివృద్ధి తెలియని నేతలు వైఎస్సార్సీపీలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కూటమికి అధికారాన్ని పట్టం కట్టేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు." - వంగలపూడి అనిత, పాయకరావుపేట కూటమి అభ్యర్థి 

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. జగన్‌ పాలనలో మహిళలు అనేక విధాలుగా విసిగిపోయారని విమర్శించారు. డబ్బులిస్తే చాలు అదే సంక్షేమంటున్న వైఎస్సార్సీపీ నాయకులందరికీ రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో తనకు ఎంతో మంచి ప్రజాధరణ లభిస్తోందని అంటున్న వంగలపూడి అనితతో ఈటీవీ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.