Ganja Seized in Warangal : గంజాయి రవాణాతో పాటు సరఫరాదారులపై కఠిన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన సరకు పట్టుబడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దమొత్తంలో గంజాయి సాగయ్యేది, అయితే పోలీసుల నిఘా పెరగడంతో పండించడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం అలవరుచుకున్నారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 1 October 2024
Telangana News - Live Updates Today: తెలంగాణ Tue Oct 01 2024 లేటెస్ట్ వార్తలు- గంజాయి సరఫరాకు అడ్డాగా మారిన వరంగల్ - స్మగ్లింగ్పై పోలీసుల ఉక్కుపాదం - GANJA SMUGGLING IN WARANGAL
Published : 3 hours ago
|Updated : 54 minutes ago
గంజాయి సరఫరాకు అడ్డాగా మారిన వరంగల్ - స్మగ్లింగ్పై పోలీసుల ఉక్కుపాదం - GANJA SMUGGLING IN WARANGAL
మా లక్ష్యం కూల్చివేతలు కాదు, చెరువుల పునరుద్దరణ మాత్రమే- హైడ్రా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు - HYDRA Clarity on Musi Demolitions
HYDRA Clarity on Musi Demolitions : హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదని చెరువుల పునరుద్దరణ మాత్రమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రాపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వివిధ అంశాలపై స్పందించిన రంగనాథ్, మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావని స్పష్టం చేశారు. | Read More
సామాజిక మాధ్యమాలపై సర్కార్ ఫోకస్ - ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జైలుకే! - CONGRESS COMPLAINTS ON FAKE NEWS
Congress Complaint on Social Media Handles : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతోపాటు సర్కారుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని యూట్యూబ్ చానళ్లు వాస్తవ విరుద్ధమైన అంశాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వానికి అన్వయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ప్రభుత్వానికి జోడిస్తూ యూట్యూబ్లో ట్రెండింగ్ చేస్తుండడంతో పలు వీడియోలపై కాంగ్రెస్ పార్టీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. | Read More
ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం- ఎనిమిది మంది మృతి - Road Accident AT Adilabad
Road Accident in Adilabad : ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. | Read More
గంజాయి సరఫరాకు అడ్డాగా మారిన వరంగల్ - స్మగ్లింగ్పై పోలీసుల ఉక్కుపాదం - GANJA SMUGGLING IN WARANGAL
Ganja Seized in Warangal : గంజాయి రవాణాతో పాటు సరఫరాదారులపై కఠిన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన సరకు పట్టుబడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దమొత్తంలో గంజాయి సాగయ్యేది, అయితే పోలీసుల నిఘా పెరగడంతో పండించడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం అలవరుచుకున్నారు. | Read More
మా లక్ష్యం కూల్చివేతలు కాదు, చెరువుల పునరుద్దరణ మాత్రమే- హైడ్రా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు - HYDRA Clarity on Musi Demolitions
HYDRA Clarity on Musi Demolitions : హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదని చెరువుల పునరుద్దరణ మాత్రమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రాపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వివిధ అంశాలపై స్పందించిన రంగనాథ్, మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావని స్పష్టం చేశారు. | Read More
సామాజిక మాధ్యమాలపై సర్కార్ ఫోకస్ - ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జైలుకే! - CONGRESS COMPLAINTS ON FAKE NEWS
Congress Complaint on Social Media Handles : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతోపాటు సర్కారుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని యూట్యూబ్ చానళ్లు వాస్తవ విరుద్ధమైన అంశాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వానికి అన్వయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ప్రభుత్వానికి జోడిస్తూ యూట్యూబ్లో ట్రెండింగ్ చేస్తుండడంతో పలు వీడియోలపై కాంగ్రెస్ పార్టీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. | Read More
ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం- ఎనిమిది మంది మృతి - Road Accident AT Adilabad
Road Accident in Adilabad : ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. | Read More