Mumbai Actress Case Updates : ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసు నిందితుడు కుక్కల విద్యాసాగర్కు కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. విద్యాసాగర్ను దేహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు నిందితుడికి వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 23 September 2024
Telangana News Today Live : తెలంగాణ Mon Sep 23 2024 లేటెస్ట్ వార్తలు- ముంబయి నటి కేసు - వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్కు రిమాండ్ - Mumbai Actress Case Updates
Published : 3 hours ago
|Updated : 12 minutes ago
ముంబయి నటి కేసు - వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్కు రిమాండ్ - Mumbai Actress Case Updates
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి - ప్రాయశ్చిత్తంగా తిరుమలలో శాంతి హోమం - Maha Shanti Homam in Tirumala
Tirumala Shanthi Homam Today : తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు. శాంతి హోమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. | Read More
కావూరి హిల్స్పైకి 'హైడ్రా' బుల్డోజర్లు - నేలమట్టమైన అక్రమ నిర్మాణాలు - HYDRA DEMOLITIONS IN MADHAPUR
Hydra Demolitions in Madhapur : హైదరాబాద్ మాదాపూర్లోని కావూరి హిల్స్లో హైడ్రా బుల్డోజర్లకు పని చెప్పింది. కావూరి హిల్స్ పార్కులోని అక్రమ షెడ్లను కూల్చేసింది. గడువు తీరకముందే స్పోర్ట్స్ అకాడమీని అన్యాయంగా కూల్చేశారని నిర్వాహకులు ఆరోపించారు. | Read More
ఆల్కాహాల్తో మెదడుకు ముప్పు - అమెరికా అధ్యయనం ఏం తేల్చిందంటే? - ALCOHOL CAUSES BRAIN HEMORRHAGE
Alcohol Impact On Human Brain : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. మద్యపానం వల్ల లివర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందని తెలుసు. కానీ ఎక్కువగా మద్యం సేవించడానికి, మెదడులో రక్తస్రావానికి లింకు ఉందని మీకు తెలుసా ? ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందని అమెరికాలో తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిందపడడం వల్ల తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలపాలవుతున్న వారిలో మెదడులో రక్తస్రావానికి మద్యపానం అలవాటే అధిక కారణమవుతోందని గుర్తించింది. రోజూ తాగేవారిలో 150 శాతం ముప్పు అధికం అని వెల్లడించింది. | Read More
సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంటు - రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - RAMAGUNDAM NEW THERMAL PLANT
TG Govt on New Thermal Power Plant : సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో సంయుక్త భాగస్వామ్యంగా కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణితో కలిసి విధివిధానాలను వారంలోగా రూపొందించుకోవాలని జెన్కోకు రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. | Read More
ముంబయి నటి కేసు - వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్కు రిమాండ్ - Mumbai Actress Case Updates
Mumbai Actress Case Updates : ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసు నిందితుడు కుక్కల విద్యాసాగర్కు కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. విద్యాసాగర్ను దేహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు నిందితుడికి వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. | Read More
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి - ప్రాయశ్చిత్తంగా తిరుమలలో శాంతి హోమం - Maha Shanti Homam in Tirumala
Tirumala Shanthi Homam Today : తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు. శాంతి హోమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. | Read More
కావూరి హిల్స్పైకి 'హైడ్రా' బుల్డోజర్లు - నేలమట్టమైన అక్రమ నిర్మాణాలు - HYDRA DEMOLITIONS IN MADHAPUR
Hydra Demolitions in Madhapur : హైదరాబాద్ మాదాపూర్లోని కావూరి హిల్స్లో హైడ్రా బుల్డోజర్లకు పని చెప్పింది. కావూరి హిల్స్ పార్కులోని అక్రమ షెడ్లను కూల్చేసింది. గడువు తీరకముందే స్పోర్ట్స్ అకాడమీని అన్యాయంగా కూల్చేశారని నిర్వాహకులు ఆరోపించారు. | Read More
ఆల్కాహాల్తో మెదడుకు ముప్పు - అమెరికా అధ్యయనం ఏం తేల్చిందంటే? - ALCOHOL CAUSES BRAIN HEMORRHAGE
Alcohol Impact On Human Brain : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. మద్యపానం వల్ల లివర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందని తెలుసు. కానీ ఎక్కువగా మద్యం సేవించడానికి, మెదడులో రక్తస్రావానికి లింకు ఉందని మీకు తెలుసా ? ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందని అమెరికాలో తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిందపడడం వల్ల తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలపాలవుతున్న వారిలో మెదడులో రక్తస్రావానికి మద్యపానం అలవాటే అధిక కారణమవుతోందని గుర్తించింది. రోజూ తాగేవారిలో 150 శాతం ముప్పు అధికం అని వెల్లడించింది. | Read More
సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంటు - రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - RAMAGUNDAM NEW THERMAL PLANT
TG Govt on New Thermal Power Plant : సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో సంయుక్త భాగస్వామ్యంగా కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణితో కలిసి విధివిధానాలను వారంలోగా రూపొందించుకోవాలని జెన్కోకు రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. | Read More