ETV Bharat / state

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్ష - TET Conducted TWICE IN A YEAR

TET Exam Will be Twice In A Year : ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 6:39 PM IST

Updated : Jul 6, 2024, 6:49 PM IST

TET Exam Will Be Conducted Twice in a Year
TET Exam Will Be Conducted Twice in a Year (ETV Bharat)

TET Exam Will Be Conducted Twice in a Year : టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించలాని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​ను ఆదేశించింది.

TET Exam Will Be Conducted Twice in a Year : టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించలాని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​ను ఆదేశించింది.

Last Updated : Jul 6, 2024, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.