RTC Bus Accident in Peddapalli District : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద లారీని తప్పించబోయి మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు స్వల్ప గాయాల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దుబ్బపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - పలువురికి గాయాలు - RTC Bus Accident in Peddapalli
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Apr 5, 2024, 5:55 PM IST
|Updated : Apr 5, 2024, 7:07 PM IST
RTC Bus Accident in Peddapalli District : పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై, చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి మంథనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దుబ్బపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
![చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - పలువురికి గాయాలు - RTC Bus Accident in Peddapalli RTC Bus Crashed into Bushes in Peddapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-04-2024/1200-675-21153638-thumbnail-16x9-rtc-bus-accident.jpg?imwidth=3840)
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులందరినీ ప్రైవేటు వాహనాల్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు కండక్టర్ కూడా స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
RTC Bus Accident in Peddapalli District : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద లారీని తప్పించబోయి మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు స్వల్ప గాయాల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దుబ్బపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులందరినీ ప్రైవేటు వాహనాల్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు కండక్టర్ కూడా స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.