Prathidwani on Village Courts System in India : సత్వర న్యాయానికి చక్కటి దారి గ్రామ న్యాయాలయాలు. స్వల్పస్థాయి నేరాలకు గ్రామ స్థాయిలోనే విచారణ, న్యాయం అందించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్ధేశం. అందుకోసమే గ్రామ న్యాయాలయాల చట్టం-2008ని తీసుకు వచ్చారు. 2009 అక్టోబర్-2 బాపూజీ జయంతి సందర్భంగా అది అమల్లోకి వచ్చింది. కానీ ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇప్పుడు దానిపైనే ప్రశ్నించింది. దూరాభారాలకి వెళ్లాల్సిన అగత్యం లేకుండా ప్రజలకు సత్వరన్యాయం అందించే గ్రామన్యాయాలయాలు అంతటా పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆ పని చేయని రాష్ట్రాలకు నోటీసులు పంపింది సుప్రీం కోర్టు. మరి చెంతకే న్యాయం అందించడం ఎందుకింత సుదూరస్వప్నంగా ఉండిపోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
సత్వర న్యాయం కోసమే గ్రామ న్యాయాలయాలు - కానీ ఆచరణలో మాత్రం అగమ్యగోచరం - Prathidwani on Village Court System - PRATHIDWANI ON VILLAGE COURT SYSTEM
Debate on Village Courts : సత్వర న్యాయానికి చక్కటి దారి గ్రామ న్యాయాలయాలు. అందుకోసమే గ్రామ న్యాయాలయాల చట్టం-2008ని తీసుకొచ్చినా కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి రాలేదు. ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా అమలు చేయని రాష్ట్రాలకు నోటీసులు పంపింది. మరి గ్రామన్యాయాల వ్యవస్థ అంటే ఏమిటి? వీటిని ఏర్పాటు చేయాలి అనుకున్న ఉద్దేశాలేంటి? ఏ ఏ తరహాల కేసులను అవి విచారిస్తాయి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.


Published : Sep 14, 2024, 9:56 AM IST
Prathidwani on Village Courts System in India : సత్వర న్యాయానికి చక్కటి దారి గ్రామ న్యాయాలయాలు. స్వల్పస్థాయి నేరాలకు గ్రామ స్థాయిలోనే విచారణ, న్యాయం అందించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్ధేశం. అందుకోసమే గ్రామ న్యాయాలయాల చట్టం-2008ని తీసుకు వచ్చారు. 2009 అక్టోబర్-2 బాపూజీ జయంతి సందర్భంగా అది అమల్లోకి వచ్చింది. కానీ ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇప్పుడు దానిపైనే ప్రశ్నించింది. దూరాభారాలకి వెళ్లాల్సిన అగత్యం లేకుండా ప్రజలకు సత్వరన్యాయం అందించే గ్రామన్యాయాలయాలు అంతటా పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆ పని చేయని రాష్ట్రాలకు నోటీసులు పంపింది సుప్రీం కోర్టు. మరి చెంతకే న్యాయం అందించడం ఎందుకింత సుదూరస్వప్నంగా ఉండిపోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.