ETV Bharat / entertainment

'గుజరాతీ' బొమ్మ రియా సింఘా - 18 ఏళ్లకే మిస్‌ యూనివర్స్‌ ఇండియా విన్నర్​గా! - Miss Universe India 2024

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Miss Universe India 2024 : రాజస్థాన్​లోని జైపుర్​జైపుర్‌ వేదికగా జరిగిన 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్​కు చెందిన రియా సింఘా గెలుపొందారు. 2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఆమెకు ఈ క్రౌన్​ను అందజేశారు.

Miss Universe India 2024
Miss Universe India 2024 (ANI)

Miss Universe India 2024 : ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఇండియా క్రౌన్​ను గుజరాత్‌కు చెందిన రియా సింఘా అందుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు. సుమారు 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఈ పోటీలకు జడ్జీగా వ్యవహరించారు.

ఇక మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రియా అన్నారు."ఈ రోజు నేను టైటిల్‌ గెలుచుకున్న మూమెంట్​ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కాంపిటిషన్​లో పాల్గొనడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఈ పొజిషన్​కు చేరుకోవడం వెనక ఎంతో కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని నేను ఇన్​స్పిరేషన్​గా తీసుకున్నాను" అని రియా అన్నారు.

Miss Universe India 2024 : ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఇండియా క్రౌన్​ను గుజరాత్‌కు చెందిన రియా సింఘా అందుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు. సుమారు 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఈ పోటీలకు జడ్జీగా వ్యవహరించారు.

ఇక మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రియా అన్నారు."ఈ రోజు నేను టైటిల్‌ గెలుచుకున్న మూమెంట్​ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కాంపిటిషన్​లో పాల్గొనడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఈ పొజిషన్​కు చేరుకోవడం వెనక ఎంతో కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని నేను ఇన్​స్పిరేషన్​గా తీసుకున్నాను" అని రియా అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.