ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్​కౌంటర్​- ఏడుగురు మావోయిస్టులు మృతి - Chhattisgarh Encounter Today

Chhattisgarh Encounter Today : ఛత్తీస్‌గఢ్​లోని బస్తర్‌ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Chhattisgarh Encounter Today
Chhattisgarh Encounter Today (ANI)

Chhattisgarh Encounter Today : ఛత్తీస్​గఢ్​లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో వివిధ ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగగా, భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఏడుగురు మూవోయిస్టులు మరణించారు.

Chhattisgarh Encounter Today : ఛత్తీస్​గఢ్​లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో వివిధ ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగగా, భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఏడుగురు మూవోయిస్టులు మరణించారు.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.