national

మరోసారి ఆందోళనకు దిగిన నిజాం కళాశాల యూజీ విద్యార్థులు - హాస్టల్ పూర్తిగా కేటాయించాలని డిమాండ్

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 11:01 PM IST

Nizam UG College Students Protest
Nizam UG College Students Protest For Hostels (ETV Bharat)

Nizam UG College Students Protest For Hostels : హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో నిజాం కళాశాల యూజీ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. వసతి గృహాన్ని పూర్తిగా డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12లోపు సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన హామీ అమల్లోకి రాలేదన్నారు. సర్కులేషన్ రాకపోవడం వల్లే మళ్లీ నిరసనకు దిగినట్లు డిగ్రీ విద్యార్థినిలు తెలిపారు. హాస్టల్ పూర్తిగా కేటాయించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details