national

శ్రీశైలం దేవస్థానంలో తాగి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది - భక్తుల దేహశుద్ధి

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 4:42 PM IST

Devotees Attacked on Temple Staff in Srisailam
Devotees Attacked on Temple Staff in Srisailam (ETV Bharat)

Devotees Attacked on Temple Staff in Srisailam : శ్రీశైలం ఆలయ క్యూలైన్లలో అపచారం జరిగింది. క్యూలైన్ సిబ్బంది పలువురు గురువారం రాత్రి మద్యం సేవించి విధుల్లో పాల్గొన్నారు. మద్యం మత్తులో ఆలయానికి రావడమే కాకుండా ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారంటూ భక్తులు ఆగ్రహించారు. మద్యం సేవించిన సిబ్బందిలో ఒకరిని పట్టుకున్న భక్తులు చితకబాదారు. అనంతరం ఏఈవో స్వాములును క్యూలైన్‌కు పిలిపించి వాస్తవ పరిస్థితిని భక్తులు వివరించారు. శ్రీశైలం ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details