CM Revanth Reddy To Launch Rajiv Gandhi Statue : దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఈ కార్యమ్రానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
నేడు సచివాలయం ఎదుట రాజీవ్గాంధీ విగ్రహావిష్కరణ
Published : Sep 16, 2024, 6:51 AM IST
CM Revanth Reddy To Launch Rajiv Gandhi Statue : దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఈ కార్యమ్రానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.