ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీజీపీఎస్సీ గుడ్​న్యూస్ - ఈ నెల 14 నుంచి మెయిన్స్​ హాల్​ టికెట్లు

ఈ నెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల చేయనున్న టీజీపీఎస్సీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

telangana_group-1_mains_hall_tickets
telangana_group-1_mains_hall_tickets (Etv Bharat)

Telangana Group 1 Mains Hall Tickets :గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) గుడ్​ న్యూస్ చెప్పింది​. ఈ నెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో హాల్​ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష హాల్​లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details