కశ్మీర్లో ఆర్మీ వాహనం టార్గెట్గా ఉగ్రవాదులు కాల్పులు- ఇద్దరు సైనికులు సహా నలుగురు మృతి
జమ్ముకశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు- ఇద్దరు ఆర్మీ పోర్టర్లు సహా నలుగురు మృతి
Terrorist Attack On Army Vehicle (ANI)
Published : 4 hours ago
Terrorist Attack On Army Vehicle :జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం జమ్ముకశ్మీర్లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లతో పాటు మరో ఇద్దరు సామాన్య పౌరులు మృతి చెందారు. 18 రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు.