తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఆర్మీ వాహనం టార్గెట్​గా ఉగ్రవాదులు కాల్పులు- ఇద్దరు సైనికులు సహా నలుగురు మృతి

జమ్ముకశ్మీర్​లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు- ఇద్దరు ఆర్మీ పోర్టర్లు సహా నలుగురు మృతి

Terrorist Attack On Army Vehicle
Terrorist Attack On Army Vehicle (ANI)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Terrorist Attack On Army Vehicle :జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లతో పాటు మరో ఇద్దరు సామాన్య పౌరులు మృతి చెందారు. 18 రాష్ట్రీయ రైఫిల్స్‌కి చెందిన వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details