thumbnail

వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

By

Published : Apr 3, 2019, 6:00 AM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో రేణుక ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పోచమ్మ ఆలయం నుంచి కల్లు డిపో వరకు శివసత్తులు, పోతురాజుల నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మూడేళ్లకు ఒకసారి బోనాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.