thumbnail

CHIRUTHA IN TIRUMALA: భక్తుల కంటపడిన చిరుత.. వీడియో వైరల్

By

Published : Jul 9, 2021, 11:04 AM IST

తిరుమల కనుమ దారిలో ఓ చిరుత భక్తుల కంట పడింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం కొండపైకి వస్తున్న యాత్రికులు వాహనంలో ప్రయాణిస్తూ వీడియో తీశారు. ఈ సమయంలో చిరుత కనుమ దారిని దాటి అడవిలోకి పరుగులు తీసింది. చిరుతను గమనించిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.