thumbnail

By

Published : Sep 30, 2021, 9:29 PM IST

ETV Bharat / Videos

LIVE VIDEO: స్తంభంపై మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్​.. ఆ తర్వాత..

ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండలో ఓ వ్యక్తి కరెంట్​షాక్​తో విద్యుత్​ స్తంభం పైనుంచి కిందపడ్డాడు. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి... వీధి దీపాల స్తంభాలకు మరమ్మతులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. రాఘవేంద్ర స్తంభం నుంచి కింద పడిపోవటాన్ని గమనించిన స్థానికులు... వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికుల చరవాణీలో రికార్డు చేయగా.. ఇప్పుడు అవి వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.