సాగర తీరం.. కట్టిపడేసిన యుద్ధ నౌకల విన్యాసం

By

Published : Feb 2, 2021, 11:05 AM IST

thumbnail
భార‌త కోస్ట్ గార్డు 45వ రైజింగ్ డే సంద‌ర్భంగా విశాఖ సాగ‌ర తీరంలో విన్యాసాలు నిర్వ‌హించారు. కోస్ట్ గార్డుకి చెందిన యుద్ద నౌక‌ల‌ను విద్యుత్తు దీపాల‌తో అలంక‌రించారు. సాయంకాల వేళ ఆర్కే బీచ్​లో... ఈ విన్యాసాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. హెలికాప్ట‌ర్​లు... నౌక‌ల స‌మ‌న్వ‌యంతో కోస్టు గార్డు సిబ్బంది చేసిన విన్యాసాలు కట్టి పడేశాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.