వందల ఫోన్లు ఉంటే ఒక్కటే దొంగలించాడు

By

Published : Jan 6, 2021, 8:37 AM IST

thumbnail
దుకాణంలో దొంగ చొరబడితే ఉన్న కాడికి ఊడ్చేస్తాడు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఓ దొంగ అందుకు భిన్నంగా చేశాడు. కావాల్సింది మాత్రమే చోరీ చేసి మిగతా వాటిని కనీసం ముట్టుకోకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరు కుందనహల్లిలోని సంగీత మొబైల్​ షాపులో జరిగింది. చుట్టూ పదుల సంఖ్యలో రకరకాల ఫోన్లు ఉండగా.. ఆ దొంగ తనకు కావాల్సిన దానిని మాత్రమే తీసుకువెళ్లాడు. భారీ బడ్డెట్​ ఫోన్లు పక్కన ఉన్నా వాటి వైపు కన్నేత్తి కూడా చూడలేదు. పనిలో పనిగా కౌంటర్​లో ఉన్న 11,500 కూడా తీసుకుని ఉడాయించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.