ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి'

author img

By

Published : May 8, 2020, 12:02 PM IST

యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, భూములు కోల్పోయిన భాధితుల సంఘం సమావేశమైంది. పది రోజుల్లో తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని బాధితులు డిమాండ్​ చేశారు.

yadagirigutta victims of road widening are conducted meeting
'సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి'

రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్​ నాయకుడు బీర్ల ఐలయ్య డిమాండ్​ చేశారు. యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితుల సంఘం సమావేశం నిర్వహించింది.

2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఐలయ్య కోరారు. 10 రోజుల్లో జిల్లా కలెక్టర్​తో గానీ... ఎమ్మెల్యేతో గానీ సమావేశం నిర్వహించి కచ్చితమైన హామీ ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్​ నాయకుడు బీర్ల ఐలయ్య డిమాండ్​ చేశారు. యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితుల సంఘం సమావేశం నిర్వహించింది.

2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఐలయ్య కోరారు. 10 రోజుల్లో జిల్లా కలెక్టర్​తో గానీ... ఎమ్మెల్యేతో గానీ సమావేశం నిర్వహించి కచ్చితమైన హామీ ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.