ETV Bharat / state

యాదాద్రీశుడికి శతఘటాభిషేకం

లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రీశుడి సన్నిధిలో స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు.

author img

By

Published : Dec 22, 2019, 10:58 AM IST

yadadri lakshmi narasimha swamy temple in yadadri bhuvanagiri district
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతకలశాలను ఏర్పాటు చేసిన ఆలయ అర్చకులు.. కలశాలలోని జలాలకు పాలు, పెరుగుతో పూజలు చేశారు.

వేదమంత్రాలు, మంగ వాద్యాల నడుమ నరసింహునికి శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి వారి అష్టోత్తర శత నామాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతకలశాలను ఏర్పాటు చేసిన ఆలయ అర్చకులు.. కలశాలలోని జలాలకు పాలు, పెరుగుతో పూజలు చేశారు.

వేదమంత్రాలు, మంగ వాద్యాల నడుమ నరసింహునికి శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి వారి అష్టోత్తర శత నామాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.

Intro:Tg_nlg_185_22_yadadri_swathi_pujalu_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..
వాయిస్..
యాంకర్:నేడు నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు.స్వాతి నక్షత్రం సందర్బంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు....నరసింహుని జన్మనక్షత్రం సందర్బంగా శత కలశలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశల లోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగు తో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు...స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

బైట్..ఆలయ ప్రధాన అర్చకులు , నల్లన్ ధిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు,..


Body:Tg_nlg_185_22_yadadri_swathi_pujalu_av_TS10134Conclusion:Tg_nlg_185_22_yadadri_swathi_pujalu_av_TS10134


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.