ETV Bharat / state

కనులవిందుగా బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై నారసింహుడు

author img

By

Published : Mar 19, 2021, 8:35 AM IST

యాదాద్రి పుణ్యక్షేత్రంలో నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా హంసవాహనంపై నారసింహుడు దర్శనమిచ్చాడు. వివిధ రకాల పూలు, ఆభరణాలతో స్వామివారిని అందంగా అలంకరించారు.

yadadri-lakshmi-narasimha-swamy-temple-annual-brahmotsavam-in-yadadri-bhuvanagiri-district
కనులవిందుగా బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై నారసింహుడు

కనులవిందుగా బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై నారసింహుడు

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు రాత్రి స్వామివారు హంసవాహనం సేవపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు.

హంసరూపంలో ఉన్న స్వామి వారి విశిష్టతను అర్చకులు వివరించారు. ఈ సేవలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

కనులవిందుగా బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై నారసింహుడు

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు రాత్రి స్వామివారు హంసవాహనం సేవపై బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు.

హంసరూపంలో ఉన్న స్వామి వారి విశిష్టతను అర్చకులు వివరించారు. ఈ సేవలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.