ETV Bharat / state

శ్రావణి ఆత్మశాంతి కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ

విద్యార్థిని శ్రావణి ఆత్మకు శాంతి చేకూరాలని బొమ్మల రామారం గ్రామాస్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరారు. కేసును ఛేదించడంలో పోలీసులు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 29, 2019, 12:43 PM IST

కొవ్వొత్తుల ర్యాలీ

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం కేంద్రం స్థానిక బస్టాండ్​ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాంపల్లి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల నాయకులు విద్యార్థిని శ్రావణి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం చేపట్టి సంతాపం ప్రకటించారు. 24గంటలలోపు నిందితులను అదుపులో తీసుకుంటామని కమిషనర్ మహేశ్ భగవత్ హామీ ఇచ్చినప్పటికీ... ఇంత వరకు ఆచూకీ కనుక్కోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం కేంద్రం స్థానిక బస్టాండ్​ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాంపల్లి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల నాయకులు విద్యార్థిని శ్రావణి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం చేపట్టి సంతాపం ప్రకటించారు. 24గంటలలోపు నిందితులను అదుపులో తీసుకుంటామని కమిషనర్ మహేశ్ భగవత్ హామీ ఇచ్చినప్పటికీ... ఇంత వరకు ఆచూకీ కనుక్కోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

ఇవీ చూడండి: యాదాద్రిలో ప్రాదేశిక ఎన్నికలకు గుర్తులు కేటాయింపు

Tg_nlg_185_29_yadadri_bmr__lo_kayandil_rayali_manavaharam_av__c21_ *యాదాద్రి భువనగిరి జిల్లా:* సెంటర్..యాదగిరిగుట్ట ... రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్ *శ్రావణి హత్య కు నిరసనగా బొమ్మల రామారంలో కొవ్వొత్తుల ర్యాలీ...* *యాంకర్ వాయిస్:* చిన్నారి శ్రావణి ఆత్మకు శాంతి చేకురాలని కోరుతూ...అభం శుభం తెలియని శ్రావణి ని అతి దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి హాంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ....బొమ్మల రామారం సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్ ఆధ్వర్యం లో యువకులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిమాచారు. *వాయిస్ ఓవర్:* యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం కేంద్రం లోని స్థానిక బస్టాప్ చౌరస్తా లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిమాచారు... దారుణ హత్య కు గురైన శ్రావణి ని అతికిరాతకంగా హత్య చేసిన దుండగులను వెంటనే పోలీసులు పట్టుకుని శిక్షించాలని కోరారు గ్రామస్థులు...బొమ్మల రామారం సర్పంచ్ ఆధ్వర్యం లో యువజన సంఘాల నాయకులు యువకులు కలిసి ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు,మానవ హరమ్ నిర్వహించి చిన్నారి పాముల శ్రావణి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు...24 గంటల సమయంలో నిమాధితులను అదుపులోకి తీసుకుంటాము అని తెలిపిన రాచకొండ కమిషమర్ మహేష్ భగవత్ ఇంత వరకు నిందితుల సమాచారం అందించలేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు....ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజేష్ పైలెట్,యువజన సంఘాల నాయకులు బండి నవీన్ గౌడ్,ఉప సర్పంచ్ జూపల్లి భారత్,మైలారం ఈశ్వర్,షాదం నరేష్,దంతపల్లి వంశీ రెడ్డి,ముక్కెర్ల గణేష్,యువకులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. బైట్ ..బొమ్మలరామరం గ్రామస్థులు....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.