ETV Bharat / state

చెన్నైలో స్వర్ణ తాపడం పనులు పరిశీలించిన యాడా

స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిని మాహాదివ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు యాడా అధికారులు నడుం బిగించారు. చెన్నైలోని స్మార్ట్​ క్రియేషన్స్​ ఇండస్ట్రీలో స్వర్ణ తాపడం పనులు చేపట్టారు.

author img

By

Published : Dec 21, 2019, 4:42 PM IST

yada officers visit chennai to inspect yadadri temple's gold work
చెన్నైలో స్వర్ణ తాపడం పనులు పరిశీలించిన యాడా

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రాజగోపురాలపై కళశాలు, దివ్యవిమానంపై సుదర్శన చక్రం, ప్రధానాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠాల తొడుగులకు స్వర్ణ తాపడం పనులను యాడా అధికారులు చెన్నైలో చేపట్టారు.

అక్కడి స్మార్ట్​ క్రియేషన్స్​ ఇండస్ట్రీలో చేపడుతున్న బంగారు పనులను పరిశీలించేందుకు యాడా బృందం చెన్నై వెళ్లింది. మూలవర్యులకు సైతం తాపడం చేపట్టాలని, గతంలో ఉన్న బంగారు తొడుగులకు మెరుగులు దిద్దాలని యాడా యోచిస్తోంది.

చెన్నైలో స్వర్ణ తాపడం పనులు పరిశీలించిన యాడా

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రాజగోపురాలపై కళశాలు, దివ్యవిమానంపై సుదర్శన చక్రం, ప్రధానాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠాల తొడుగులకు స్వర్ణ తాపడం పనులను యాడా అధికారులు చెన్నైలో చేపట్టారు.

అక్కడి స్మార్ట్​ క్రియేషన్స్​ ఇండస్ట్రీలో చేపడుతున్న బంగారు పనులను పరిశీలించేందుకు యాడా బృందం చెన్నై వెళ్లింది. మూలవర్యులకు సైతం తాపడం చేపట్టాలని, గతంలో ఉన్న బంగారు తొడుగులకు మెరుగులు దిద్దాలని యాడా యోచిస్తోంది.

చెన్నైలో స్వర్ణ తాపడం పనులు పరిశీలించిన యాడా
Intro:Tg_nlg_188_yadadri_chennai_works_av_TS10134


యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్..చెన్నైలో ఆలయం బంగారం పనులు.

యాదాద్రి స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి ని మహా దివ్యంగా తీర్చిదిద్దే క్రమంలో యాడ చెన్నైలో స్వర్ణ తాపడం పనులను చేపట్టి ఆలయ రాజగోపురాల పై కళశాలు దివ్య విమానము పై సుదర్శన చక్రము, ప్రధాన ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠాల తొడుగులకు స్వర్ణ తాపడం పనులను చేపట్టారు, అక్కడి స్మార్ట్ క్రియేషన్స్ ఇండస్ట్రీ లో బంగారం పనులను నిర్వహిస్తున్నారు సదర్ పనుల తీరును పరిశీలించేందుకు యాడ బృందం వెళ్ళింది , వై టి డి ఏ మరియు టెక్నికల్ కమిటీ సభ్యులు శ్రీ కొండలరావు గారు, శ్రీ కిషన్ రావు, వైస్ చైర్మన్ గారు, శ్రీమతి ఎన్ గీత, కార్యనిర్వణాధికారి గారు, శ్రీ బి. నరసింహ మూర్తి, అనువంశిక ధర్మకర్త గారు, స్థపతి వేలు గారు మరియు శ్రీ పి. మహిపాల్ రెడ్డి, డి. ఇ. ఇ. వారువెళ్ళి, పరిశీలించియున్నారు.
ఈ బంగారం తాపడం పనులలో మూలవర్యులకు సైతం తాపడం పనులు చేపట్టాలని గతంలో ఉన్న బంగారు తొడుగులకు మెరుగులు దిద్దేందుకు యాడ యోచిస్తోంది.








Body:Tg_nlg_188_yadadri_chennai_works_av_TS10134Conclusion:Tg_nlg_188_yadadri_chennai_works_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.