ETV Bharat / state

యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్​ ప్రశాంతం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీసీ బంద్​ ముగిసింది. భువనగిరి పట్టణంలో నిరసన చేసిన పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Oct 19, 2019, 11:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్​ ప్రశాంతం

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ ముగిసింది. ప్రయాణికులు, బస్సులు లేక భువనగిరి బస్టాండ్ వెలవెలబోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర బంద్​కు సంఘీభావంగా భువనగిరి పట్టణంలో నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. పట్టణంలోని బ్యాంకులు కూడా కార్యకలాపాలు కొనసాగించలేదు. దీంతో బ్యాంక్ ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. బస్సులు నడవకపోవటం వల్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్​ ప్రశాంతం

ఇవీ చూడండి: 'రేపు అన్ని డిపోల వద్ద ప్లకార్డులతో నిరసన'

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ ముగిసింది. ప్రయాణికులు, బస్సులు లేక భువనగిరి బస్టాండ్ వెలవెలబోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర బంద్​కు సంఘీభావంగా భువనగిరి పట్టణంలో నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. పట్టణంలోని బ్యాంకులు కూడా కార్యకలాపాలు కొనసాగించలేదు. దీంతో బ్యాంక్ ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. బస్సులు నడవకపోవటం వల్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో బంద్​ ప్రశాంతం

ఇవీ చూడండి: 'రేపు అన్ని డిపోల వద్ద ప్లకార్డులతో నిరసన'

TG_NLG_61_19_BAND_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, అఖిల పక్షాల బంద్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రయాణీకులు, బస్సులు లేక భువనగిరి బస్టాండ్ వెలవెల పోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు స్వచ్చందంగా దుకాణాలను మూసివేశారు. విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర బంద్ కు సంగీభావంగా భువనగిరి పట్టణంలో నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను భువనగిరి పట్టణ పోలీస్ లు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. జిల్లా లోని జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, బంద్ కు మద్దతు తెలుపుతూ పట్టణం లో ర్యాలీ నిర్వహించారు. పట్టణం లోని బ్యాంక్ లు కూడా కార్యకలాపాలు కొనసాగించలేదు. దీనితో బ్యాంక్ ఖాతా దారులు ఇబ్బంది పడ్డారు. బస్సులు నడవకపోవటం తో ప్రయాణీకులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.