ETV Bharat / state

యాదగిరిగుట్ట పుర సంఘంలో రెవెన్యూ దర్బార్​ - యాదాద్రి భువనగిరి జిల్లా

యాదగిరిగుట్ట పట్టణంలోని పుర సంఘంలో నిర్వహించిన రైతు రెవెన్యూ సదస్సుకు పెద్ద ఎత్తున రైతులు, స్థానికులు హాజరయ్యి...సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

అధికారులకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించిన రైతులు , స్థానికులు
author img

By

Published : Aug 22, 2019, 11:53 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో రైతుల కోసం రెవెన్యూ దర్బార్​ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానికులు, అధికారులకు పలు వినతి పత్రాలు అందజేశారు. ప్రతీ రైతు.. పట్టణంలోని పుర కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట తహసిల్దార్ గణేష్ స్పష్టం చేశారు.

అధికారులకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించిన రైతులు , స్థానికులు

ఇవీ చూడండి : 'పర్యావరణానికి హానిచేసే సాంకేతికత ఏమొద్దు'

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో రైతుల కోసం రెవెన్యూ దర్బార్​ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానికులు, అధికారులకు పలు వినతి పత్రాలు అందజేశారు. ప్రతీ రైతు.. పట్టణంలోని పుర కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట తహసిల్దార్ గణేష్ స్పష్టం చేశారు.

అధికారులకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించిన రైతులు , స్థానికులు

ఇవీ చూడండి : 'పర్యావరణానికి హానిచేసే సాంకేతికత ఏమొద్దు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.